సీఎంల తీరుతోనే కేంద్రం పెత్తనం: సోమిరెడ్డి

తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య బంధాలు సజీవంగా ఉన్నాయని

Updated : 17 Jul 2021 10:44 IST

అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య బంధాలు సజీవంగా ఉన్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఇద్దరు సీఎంలు తీరుతోనే కేంద్రం పెత్తనం చేజిక్కించుకుందని ఆక్షేపించారు. ప్రాజెక్టులకు ఇంజినీర్లు వెళ్లాలంటే భద్రతా బలగాల అనుమతి తీసుకోవాల్సిన దుర్గతి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. పిట్టపోరు పిట్టపోరు చివరకి పిల్లి తీర్చినట్టయిందని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని