TS News: అంబులెన్సులు ప్రారంభించిన ఉత్తమ్‌

కొవిడ్‌ విస్తృతి నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సాయంతో గాంధీభవన్‌లో మూడు అంబులెన్సులను ఏర్పాటు చేశారు. వీటిని పీసీసీ అధ్యక్షుడుఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. అంబులెన్సు సేవలను...

Updated : 23 May 2021 19:13 IST

హైదరాబాద్‌: కొవిడ్‌ విస్తృతి నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సాయంతో గాంధీభవన్‌లో మూడు అంబులెన్సులను ఏర్పాటు చేశారు. వీటిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. అంబులెన్సు సేవలను ఉచితంగా అందిస్తామని, సహాయార్థులు గాంధీభవన్‌ హెల్ప్‌డెస్కుకు ఫోన్‌ చేయాలని సూచించారు. 040-24601254 నెంబర్లో సంప్రదించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని