BRS: భారాస రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర

భారాస నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించింది.

Published : 14 Feb 2024 20:40 IST

హైదరాబాద్‌: భారాస నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించింది. వద్దిరాజు రవిచంద్ర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభలో ఆ పార్టీకి ఉన్న బలం ప్రకారం ఒక రాజ్యసభ సీటు దక్కనుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15 వరకు గడువు ఉండటంతో.. వద్దిరాజు గురువారం నామినేషన్‌ వేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని