Sri Lanka cricket board: శ్రీలంక క్రికెట్ బోర్డును పునరుద్ధరించిన కోర్టు..!
శ్రీలంక క్రికెట్ బోర్డును ఆ దేశ న్యాయస్థానం పునరుద్ధరించింది. లంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘె ఆదేశాలను కొట్టేసింది. ఈ కేసును త్వరలోనే పూర్తిస్థాయిలో విచారిస్తామని పేర్కొంది.
ఇంటర్నెట్డెస్క్: శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ)ను రద్దు చేస్తూ ఆ దేశ క్రీడల మంత్రి రోషన్ రణసింఘె తీసుకొన్న నిర్ణయాన్ని నేడు అప్పీళ్ల కోర్టు కొట్టేసింది. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు (Sri Lanka cricket board)ను పునరుద్ధరించినట్లైంది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ పెండింగ్లో ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. దీనిలో భాగంగా క్రీడా మంత్రి నిర్ణయాన్ని సవాలు చేస్తూ బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వా దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది.
ఈ క్రమంలో రోషన్ రణసింఘె నిర్ణయాన్ని కొట్టేసింది. సిల్వా పిటిషన్పై పూర్తి స్థాయి విచారణను పెండింగ్ ఉంచింది. ‘‘పిటిషన్పై విచారణ జరిపేందుకు ప్రస్తుతానికి బోర్డును రెండు వారాలపాటు పునరుద్ధరించారు’’ అని కోర్టు అధికారులు వెల్లడించారు. దీంతో జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ నేతృత్వంలోని సరికొత్త కమిటీ విధులను చేపట్టకుండా బోర్డు ఆపినట్లైంది. ఇక ఎస్ఎల్సీ అధ్యక్షుడు విధుల్లోకి తిరిగి చేరాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
మాథ్యూస్ ‘టైమ్డ్’ ఔట్.. నేనైతే ఎలాంటి అప్పీలు చేయను: మాజీ పేసర్
గత కొంత కాలంగా లంక బోర్డుపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ దేశ క్రీడల మంత్రి రణసింఘె బోర్డును తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో బోర్డును రద్దు చేసి రణతుంగా నేతృత్వంలోని కమిటీకి బాధ్యతలు అప్పగించారు. ‘శ్రీలంక క్రికెట్ బోర్డు దేశంలోనే అత్యంత అవినీతి మయమైన సంస్థ. నేను దీనిని మార్చాలనుకుంటున్నాను’ అని సోమవారం రణతుంగ వ్యాఖ్యానించారు. 2008లోనూ ఎస్ఎల్సీ వ్యవహారాల నిర్వహణకు ఏర్పాటు చేసిన మధ్యంత కమిటీకి రణతుంగ ఛైర్మన్గా వ్యవహరించాడు.
ప్రపంచకప్లో భారత్ చేతిలో శ్రీలంక ఘోర పరాజయం నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)పై వేటు పడింది. క్రికెట్ బాధ్యతలను ఏడుగురు సభ్యుల మధ్యంతర కమిటీని ఏర్పాటు చేసి అప్పగించారు. ఈనెల 2న ముంబయిలో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 302 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓడింది. ఈ పరాజయం తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఎస్ఎల్సీ కమిటీని రద్దుచేస్తూ క్రీడల మంత్రి నిర్ణయం తీసుకున్నారు. మధ్యంతర కమిటీలో రణతుంగతో పాటు ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులు, ఇద్దరు మహిళలు, ఎస్ఎల్సీ మాజీ అధ్యక్షుడు ఉపాలి ధర్మదాస ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం