WPL 2024: ఆర్సీబీతో మ్యాచ్‌.. టాస్‌ నెగ్గిన గుజరాత్‌.. ఖాతా తెరిచేనా?

ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

Updated : 06 Mar 2024 19:06 IST

దిల్లీ : డబ్ల్యూపీఎల్‌ సీజన్‌ 2 లీగ్‌ దశలో భాగంగా నేడు గుజరాత్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది.టాస్‌ గెలిచిన గుజరాత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన గుజరాత్‌ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఖాతా తెరుస్తుందా.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ తన జోరు కొనసాగిస్తుందా.. చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని