రూ.32 కోట్ల ‘అగ్రిగోల్డ్’ నిర్వాహకుల ఆస్తుల జప్తు
అగ్రిగోల్డ్ కుంభకోణం దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పురోగతి సాధించింది. సంస్థ నిర్వాహకులకు సంబంధించి మరో రూ.32.37 కోట్ల ఆస్తుల్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్
ఈనాడు, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కుంభకోణం దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పురోగతి సాధించింది. సంస్థ నిర్వాహకులకు సంబంధించి మరో రూ.32.37 కోట్ల ఆస్తుల్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) కింద జప్తు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోని 52 స్థిరాస్తుల్ని గుర్తించి అటాచ్ చేసింది. దీంతో మొత్తం జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.4,141.68 కోట్లకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ