ఏపీలో హోం ఐసొలేషన్‌లోనే ఆ 30మంది ప్రయాణికులు

విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన 30మంది ప్రయాణికులు అదృశ్యం కాలేదని, ఆ 30మంది హోం ఐసొలేషన్‌లో ఉండేలా వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య

Published : 04 Dec 2021 05:09 IST

ఈనాడు, అమరావతి: విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన 30మంది ప్రయాణికులు అదృశ్యం కాలేదని, ఆ 30మంది హోం ఐసొలేషన్‌లో ఉండేలా వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు హైమావతి తెలిపారు. విశాఖపట్నం, సమీప జిల్లాలకు చెందిన ఆ 30మంది ప్రయాణికుల వివరాలను కేంద్రం పంపిందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని