APSRTC: ఏపీలో మరోసారి ఆర్టీసీ ఛార్జీల మోత
ఏపీఎస్ఆర్టీసీ మరోసారి ప్రయాణికుల నడ్డివిరిగేలా ఛార్జీల మోత మోగించింది. డీజిల్ సెస్ పేరిట మరోసారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. సిటీ సర్వీసులు మినహా అన్ని సర్వీసుల్లోనూ ఛార్జీలు పెంచేసింది. పెరిగిన ఛార్జీలు రేపట్నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ప్రకటించింది.
Updated : 27 Feb 2024 17:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434