APSRTC: ఏపీలో మరోసారి ఆర్టీసీ ఛార్జీల మోత

ఏపీఎస్‌ఆర్టీసీ మరోసారి ప్రయాణికుల నడ్డివిరిగేలా ఛార్జీల మోత మోగించింది. డీజిల్  సెస్  పేరిట మరోసారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. సిటీ సర్వీసులు మినహా అన్ని సర్వీసుల్లోనూ ఛార్జీలు పెంచేసింది. పెరిగిన ఛార్జీలు రేపట్నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ప్రకటించింది.

Updated : 27 Feb 2024 17:26 IST

ఏపీఎస్‌ఆర్టీసీ మరోసారి ప్రయాణికుల నడ్డివిరిగేలా ఛార్జీల మోత మోగించింది. డీజిల్  సెస్  పేరిట మరోసారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. సిటీ సర్వీసులు మినహా అన్ని సర్వీసుల్లోనూ ఛార్జీలు పెంచేసింది. పెరిగిన ఛార్జీలు రేపట్నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ప్రకటించింది.

Tags :

మరిన్ని