Crime News: 45 కి.మీ. 1400 సీసీ కెమెరాల జల్లెడ

అర్థరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం, ఆపై హత్య.. సీసీ కెమెరాల్లో ఇద్దరు పరారైన అస్పష్ట చిత్రాలు తప్ప.. పోలీసులకు మరో ఆధారము లభించలేదు.

Published : 26 Apr 2024 10:42 IST

అర్థరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం, ఆపై హత్య.. సీసీ కెమెరాల్లో ఇద్దరు పరారైన అస్పష్ట చిత్రాలు తప్ప.. పోలీసులకు మరో ఆధారము లభించలేదు. వేలిముద్రలు, జాగిలాల ద్వారా  నిందితుల్ని గుర్తించాలనుకున్నా ఆచూకీ చిక్కలేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆ మహిళ హత్య కేసును కూకట్ పల్లి పోలీసులు ఛేదించారు. దాదాపు 45 కి.మీ. మేర 14 వందల సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. చివరగా మహిళ హత్యాచారం కేసులో పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

Tags :

మరిన్ని