సిబ్బంది నిర్లక్ష్యం.. బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్ మంజూరు!
జనన ధ్రువీకరణ పత్రం కోసం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు పరిశీలించకుండా మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారు. నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన పలు విమర్శలకు తావిస్తోంది. నాగార్జునసాగర్కు చెందిన ఓ వ్యక్తి.. తన కుమార్తె, కుమారులకు బర్త్ సర్టిఫికెట్ కోసం నందికొండ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ఒక్కొక్కరికి రూ.200 చొప్పున చెల్లించి రశీదు తీసుకున్నారు. తీరాచూస్తే ఆ రశీదులపై డెత్ సర్టిఫికేట్ అని రాసి ఉంది.
Updated : 19 Mar 2024 18:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు