Pawan Kalyan: వైకాపాకు ఓటేస్తే.. మీ ఆస్తులపై మీరు హక్కు కోల్పోయినట్టే!: పవన్‌ కల్యాణ్‌

వైకాపాకు ఓటేస్తే ప్రజలు తమ ఆస్తులపై తాము స్వయంగా హక్కు కోల్పోయినట్టేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Updated : 04 May 2024 16:19 IST

వైకాపాకు ఓటేస్తే ప్రజలు తమ ఆస్తులపై తాము స్వయంగా హక్కు కోల్పోయినట్టేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. గుడివాడలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగించారు. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా పేర్లు మార్చడం తగదని హెచ్చరించారు. 

Tags :

మరిన్ని