IAF: చైనా కుయుక్తులకు చెక్ పెట్టేందుకు భారత వైమానిక దళం సిద్ధం
విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా కుయుక్తులకు.. చెక్ పెట్టేందుకు భారత వైమానిక దళం మరింత అప్రమత్తమైంది. సరిహద్దుల్లో డ్రాగన్ గగనతల ఉల్లంఘనలపై నిఘా ఉంచేందుకు అధునాతన యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. ఇటీవల చైనా నుంచి డ్రోన్లు.. తరచుగా భారత భూభాగంలోకి ప్రవేశిస్తుండగా.. యుద్ధ విమానాలు కూడా ప్రవేశించే అవకాశం ఉందని వైమానిక దళం అనుమానిస్తోంది.
Updated : 02 Dec 2022 13:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం