Hyderabad: హైదరాబాద్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధం
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ బాలానగర్లో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుచిత్ర నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్న బస్సు ఐడీపీఎల్ సమీపంలోకి రాగానే.. ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపేసి కిందికి దిగాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేశారు. బస్సు నిలిపిన చోట పెట్రోల్ బంకు ఉండడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.
Published : 02 Jun 2023 20:33 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా