Kishan Reddy: ధరణి కారణంగా రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి: కిషన్‌ రెడ్డి

ధరణి పోర్టల్‌ కారణంగా రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌ తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవప్థ అస్తవ్యస్తంగా ఉన్న తరుణంలో జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ దృష్టి సారించారని ఎద్దేవా చేశారు

Published : 25 Sep 2022 12:34 IST

ధరణి పోర్టల్‌ కారణంగా రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌ తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవప్థ అస్తవ్యస్తంగా ఉన్న తరుణంలో జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ దృష్టి సారించారని ఎద్దేవా చేశారు

Tags :

మరిన్ని