బ్రేకింగ్
24 Jan 2022 | 12:30 IST
ఉద్యోగుల సమ్మెపై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి: పీఆర్సీ, ఉద్యోగుల ఆందోళనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ స్పందించారు. ‘‘ఇప్పటివరకు జీతాలు పెంచాలని సమ్మెలు చూశాం. పెంచిన జీతాలు వద్దంటూ సమ్మె నోటీసు ఇవ్వాలనుకోవడం ఇదే ప్రథమం. పాత జీతాలే చాలంటూ సమ్మె చేయడం ఎప్పుడూ చూడలేదు. కరోనా పరిస్థితి, ఆర్థిక దుస్థితి దృష్ట్యా సమ్మె ఆపాలని కోరుతున్నాను. ప్రభుత్వం, ఉద్యోగులు చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలి’’ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. మరోవైపు ఏపీ సీఎస్కు సమ్మె నోటీసు ఇచ్చేందుకు సచివాలయ ఉద్యోగులు అత్యవసర సమావేశం చేపట్టారు. ఇతర అసోసియేషన్లతో కలిసి సమ్మెకు వెళ్లే అంశంపై చర్చిస్తున్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
- 261..మిగల్లేదు
- బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
- విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
- స్నేహం.. ప్రేమగా మారితే తప్పా?
- ‘నువ్వే గెలుస్తున్నావ్ అన్నా!’.. ఈటలతో భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి
- అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
- ఆట.. స్టైల్లో..ఆల్రౌండర్!
- 262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్