బ్రేకింగ్
29 Apr 2024 | 15:14 IST
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. ఏపీ వ్యాప్తంగా 175 శాసనసభ నియోజకవర్గాల మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్సభ నియోజక వర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 625 నామినేషన్లు వచ్చాయి. ఇరు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మంత్రినైనా నిస్సహాయస్థితిలో ఉండిపోయా: అంబటి రాంబాబు
- ‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
- తెలంగాణలో రెండు వారాలు సినిమా ప్రదర్శనల నిలిపివేత!
- నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
- ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు - జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఎంతంటే?
- ఏపీలో 81.86 శాతం పోలింగ్: సీఈవో ముకేశ్కుమార్ మీనా
- తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!
- 150కి పైగా స్థానాల్లో కూటమిదే గెలుపు: రఘురామ