
తాజా వార్తలు
ఎస్పీబీ కోసం సామూహిక ప్రార్థనలు
చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటలకు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. జూమ్ వేదికగా జరిగిన ఈ ప్రార్థనల్లో భారతీరాజా, సత్యరాజ్, రాఘవేంద్రరావు సహా పలువురు నటులు, గాయకులు పాల్గొన్నారు.
తాజాగా ఎస్పీబీ ఆరోగ్యంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని, ఎలాంటి పురోభివృద్ధి లేదని తెలిపారు. అభిమానులు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు ఆయన త్వరగా కోలుకునేలా చేస్తాయన్న నమ్మకం ఉందన్నారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- కన్నీటి పర్యంతమైన మోదీ
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- సికింద్రాబాద్లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
