TDP-Janasena-BJP: ‘ప్రజాగళం’ సభకు పోటెత్తిన కార్యకర్తలు, ప్రజలు

చిలకలూరిపేట బొప్పూడిలో తెలుగుదేశం-భాజపా-జనసేన ఆధ్వర్యంలో ‘ప్రజాగళం’ పేరిట బహిరంగ సభ నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ఒకే వేదిక మీదకు వచ్చారు. ఈ నేపథ్యంలో మూడు పార్టీల శ్రేణుల్లో జోష్‌ నిండింది. చిలకలూరిపేట, వివిధ ప్రాంతాల నుంచి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు సభకు తరలివచ్చారు. ఫొటోలు మీకోసం..

Updated : 17 Mar 2024 23:09 IST
1/32
2/32
3/32
4/32
5/32
6/32
7/32
8/32
9/32
10/32
11/32
12/32
13/32
14/32
15/32
16/32
17/32
18/32
19/32
20/32
21/32
22/32
23/32
24/32
25/32
26/32
27/32
28/32
29/32
30/32
31/32
32/32

మరిన్ని