IND vs ENG: భారత్‌దే వైజాగ్‌ టెస్టు.. ఇంగ్లాండ్‌పై 106 పరుగుల తేడాతో విజయం

విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను భారత్‌ 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు రెండో సెషన్‌లోపే ఇంగ్లాండ్ 292 పరుగులకు ఆలౌటైంది. జాక్‌ క్రాలే (73) హాఫ్ సెంచరీ సాధించాడు. జస్‌ప్రీత్ బుమ్రా (3/46), రవిచంద్రన్ అశ్విన్ (3/72) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఫొటోలు..

Updated : 05 Feb 2024 11:12 IST
1/21
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21

మరిన్ని