PM Modi: అయోధ్యలో మోదీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  శనివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్‌ ను ప్రధాని ప్రారంభించారు. అంతకుముందు అయోధ్య చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి ఆయన రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఆ చిత్రాలు.. 

Updated : 30 Dec 2023 14:08 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని