CM Jagan: కోనసీమలో వైఎస్ జగన్ పర్యటన
కోనసీమ జిల్లా మురమళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ నిధులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 15-జూన్ 14 వరకు చేపల వేట నిషేధం అమల్లో ఉంది. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
Updated : 13 May 2022 09:35 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!