జీడికాయలు కాల్చి.. తేనెలో ముంచి..
కడాయిలో వేయించిన పల్లీల కంటే వేరుశనక్కాయలకు మంట పెడితే.. అలా వేగిన పప్పులు మరింత రుచిగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో జీడికాయలకు కూడా అలాగే మంటపెడతారు.
కడాయిలో వేయించిన పల్లీల కంటే వేరుశనక్కాయలకు మంట పెడితే.. అలా వేగిన పప్పులు మరింత రుచిగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో జీడికాయలకు కూడా అలాగే మంటపెడతారు. ఎండిన కొబ్బరాకుల మధ్య జీడికాయలుంచి.. ఆ ఆకుల్ని తాడుతో కట్టేసి నిప్పు రగిలిస్తారు. అలా కాలిన కాయల్ని పగలగొడితే.. గింజలు ఎంచక్కా వేగి.. కొంచెం గోధుమ రంగులో నోరూరేలా ఉంటాయి. వాటిని ఓ గిన్నెలో వేసి.. కాస్తంత తేనె కలిపి తింటుంటే.. వారెవా అనకుండా ఉండగలమా?! ‘శ్రీలంకకు చెందిన ట్రెడిషనల్ ఫుడ్ హోమ్’ పోస్ట్ చేసిన ఈ వీడియోను మీరూ చూసి ఆనందించండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM