సీఎం సభకు బడి బస్సులు.. విద్యాసంస్థలకు సెలవు!

జగనన్న విద్యా దీవెన సాయం పంపిణీ ప్రారంభోత్సవానికి సీఎం జగన్‌ గురువారం బాపట్ల పర్యటనకు వస్తుండటంతో పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సీఎం సభకు

Published : 11 Aug 2022 03:30 IST

బాపట్ల, న్యూస్‌టుడే: జగనన్న విద్యా దీవెన సాయం పంపిణీ ప్రారంభోత్సవానికి సీఎం జగన్‌ గురువారం బాపట్ల పర్యటనకు వస్తుండటంతో పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సీఎం సభకు జనాన్ని తరలించటానికి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు కేటాయించారు. ఈ నేపథ్యంలో అధికారుల ఆదేశాలతో విద్యాసంస్థలకు గురువారం సెలవు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని