పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాళ్ల సీనియారిటీ జాబితా విడుదల

పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రిన్సిపాళ్ల సీనియారిటీ జాబితాను నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ విడుదల చేసింది. ప్రిన్సిపాళ్లకు జేడీ, ఆర్జేడీలుగా పదోన్నతులు కల్పించేందుకు 2021-22 సంవత్సరానికి

Updated : 11 Aug 2022 05:41 IST

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రిన్సిపాళ్ల సీనియారిటీ జాబితాను నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ విడుదల చేసింది. ప్రిన్సిపాళ్లకు జేడీ, ఆర్జేడీలుగా పదోన్నతులు కల్పించేందుకు 2021-22 సంవత్సరానికి సీనియారిటీ జాబితాను ప్రకటించింది. అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం 34మంది ప్రిన్సిపాళ్లతో ఈ జాబితాను విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని