ఉమామహేశ్వరి దశదిన కర్మ సందర్భంగా అన్న క్యాంటీన్లలో అన్నదానం

ఎన్టీఆర్‌ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి దశదిన కర్మ సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచన మేరకు తెదేపా శ్రేణులు రాష్ట్రంలోని 14 అన్న

Published : 12 Aug 2022 03:23 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్టీఆర్‌ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి దశదిన కర్మ సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచన మేరకు తెదేపా శ్రేణులు రాష్ట్రంలోని 14 అన్న క్యాంటీన్లలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించాయి. ఉమామహేశ్వరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సుమారు పది వేల మంది ఈ అన్నదానంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని