శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ శనివారం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు.
తిరుమల, న్యూస్టుడే: తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ శనివారం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఆయనతో పాటు తిరుపతి మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వై.వీర్రాజు తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తిలోని ముక్కంటిని జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ దర్శించుకున్నారు.
రేపు ఏప్రిల్ నెల ఎస్ఈడీ టికెట్ల కోటా విడుదల
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం (ఎస్ఈడీ) టికెట్లను సోమవారం ఉదయం 11 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Gujarat Titans:గుజరాత్ టైటాన్స్ సక్సెస్ క్రెడిట్ వారికే దక్కుతుంది: అనిల్ కుంబ్లే
-
General News
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
General News
CM Jagan: భారత ఉత్పత్తులు పోటీపడాలంటే రవాణా వ్యయం తగ్గాలి: సీఎం జగన్
-
Politics News
Chandrababu: రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటా: చంద్రబాబు
-
Crime News
Hyderabad: ప్రియుడి ఇంట్లో ఉరేసుకుని ప్రియురాలు ఆత్మహత్య
-
Movies News
Social look: ఐఫాలో తారల తళుకులు.. అందాలతో ఇన్స్టాలో మెరుపులు