RGV: ఏపీ రాజకీయాలపై మూవీ 30శాతం పూర్తి: జగన్‌ను కలిసి వివరించిన ఆర్జీవీ

ఏపీ రాజకీయ అంశాలపై నిర్మిస్తున్న తన చిత్రం 30 శాతం పూర్తయిందని సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

Updated : 20 Jun 2023 09:30 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీ రాజకీయ అంశాలపై నిర్మిస్తున్న తన చిత్రం 30 శాతం పూర్తయిందని సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో అదే విషయమై సోమవారం సుమారు గంటసేపు ఆయన సమావేశమై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని