logo

భారాస నాయకుల ఇంటింటి ప్రచారం

మండల కేంద్రలోని పొచ్చర గ్రామంలో భారాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Published : 05 May 2024 10:42 IST

బోథ్: మండల కేంద్రలోని పొచ్చర గ్రామంలో భారాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి భారాసకు ఓటేయ్యాలని అభ్యర్థించారు. భారాస అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని