logo

ఇండియా కూటమి తరఫున సీపీఎం ప్రచారం

ఇండియా కూటమి తరఫున జిల్లాలో సీపీఎం ప్రచారం ప్రారంభించింది.

Updated : 05 May 2024 13:55 IST

ఎదులాపురం: ఇండియా కూటమి తరఫున జిల్లాలో సీపీఎం ప్రచారం ప్రారంభించింది. అందులో భాగంగా ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీపీఎం నేతలు ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. మొదటి సారిగా ఆదివాసీ మహిళా ఎంపీగా పోటీ చేస్తున్న ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. మతం ఆధారంగా ప్రజలను విభజిస్తూ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్న భాజపాను ఓడించాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని