logo

ఆసిఫాబాద్‌లో మారిన నీట్‌ ప్రశ్నపత్రం

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో నీట్‌ ప్రశ్నపత్రం మారింది.

Updated : 06 May 2024 09:59 IST

ఆసిఫాబాద్‌: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో నీట్‌ ప్రశ్నపత్రం మారింది. ఆసిఫాబాద్‌లో ఆదివారం జరిగిన పరీక్షలో అభ్యర్థులకు ఇవ్వాల్సిన సెట్‌కు బదులు మరో సెట్‌ను నిర్వాహకులు అందజేశారు. చివరికి తల్లిదండ్రులు, విద్యార్థులు గుర్తించడంతో విషయం బయటకు వచ్చింది. అధికారుల సమాచారలోపంతో ప్రశ్నపత్రం మార్పు జరిగింది. ఆసిఫాబాద్‌ కేంద్రంలో మొత్తం 299 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని