logo

మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారిలో గురువారం మాజీ ఎమ్మెల్యే రాఠోడ్ బాపూరావు ఇంటింట ఎన్నికల ప్రచార నిర్వహించారు.

Published : 09 May 2024 16:18 IST

తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారిలో గురువారం మాజీ ఎమ్మెల్యే రాఠోడ్ బాపూరావు ఇంటింట ఎన్నికల ప్రచార నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీధర్ రెడ్డి, నారాయణ, సంతోష్, లింగారెడ్డి, గంగారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని