logo

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్‌లు బదిలీ

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం

Published : 22 Jan 2022 12:56 IST

అమరావతి: రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ ను ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్‌ను అనంతపురం జేసీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని