నేనున్నాను.. నేను విన్నాను అన్నారే ఎక్కడున్నారయ్యా..!
నేనున్నాను.. నేను విన్నానంటూ రోజు చెబుతున్నారే.. ఎక్కడున్నారయ్యా మీరు అంటూ ఓ వృద్ధుడు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని ప్రశ్నించారు. ‘మా సమస్య గురించి అధికారులకు చెబుతుంటే అక్కడికి వెళ్లు.. ఇక్కడికి వెళ్లు అంటున్నారు.. తిరిగి తిరిగి
సమస్యలపై ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని ప్రశ్నిస్తున్న షేక్ ఖలీల్అహ్మద్, దిల్షాద్ బేగమ్
అనంత నగరపాలక, న్యూస్టుడే: నేనున్నాను.. నేను విన్నానంటూ రోజు చెబుతున్నారే.. ఎక్కడున్నారయ్యా మీరు అంటూ ఓ వృద్ధుడు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని ప్రశ్నించారు. ‘మా సమస్య గురించి అధికారులకు చెబుతుంటే అక్కడికి వెళ్లు.. ఇక్కడికి వెళ్లు అంటున్నారు.. తిరిగి తిరిగి విసిగిపోయాం. సమస్య మాత్రం తీర్చే నాథుడే లేరు’ అంటూ అనంతపురం నగరంలోని మంగళవారి కాలనీలో నివాసం ఉంటున్న షేక్ ఖలీల్ అహ్మద్, దిల్షాద్ బేగమ్ దంపతులు వాపోయారు. మంగళవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ‘మాకు ఒక్క పథకం రాలేదు. నేను టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నా. కారు ఉందంటూ పథకాలు వర్తించలేదు. వాలంటీరుకు, సచివాలయ ఉద్యోగులకు చెప్పిన సంవత్సరం నుంచి పరిష్కారం కావడం లేదు. వృద్ధాప్య పింఛన్, ఇంటి పట్టా, చేయూత ఏ పథకం రావడం లేదు’ అని ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. నేను ఉన్నాను కాబట్టే వచ్చానని, మీ సమస్యను తీర్చి పథకాలు వర్తింపజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొందరు అనుచరులు ఖలీల్ అహ్మద్ వద్దకు వచ్చి నగరపాలక స్థలంలో బంకు వేసుకొని మళ్లీ మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ బెదిరించే ధోరణిలో మాట్లాడారు. ఓ అధికారి సైతం అనుచరులకే మద్దతు పలుకుతూ వెంటనే బంకు వెనక్కి జరుపుకో అంటూ వృద్ధుడిని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం