logo

వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక

మాదిగలను మోసం చేసిన సీఎం జగన్‌ను ఓడించేందుకు  కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక  ప్రకటించింది.

Published : 26 Apr 2024 02:08 IST

రుద్రంపేట (అనంతపురం): మాదిగలను మోసం చేసిన సీఎం జగన్‌ను ఓడించేందుకు  కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక  ప్రకటించింది. గురువారం పెన్షనర్ల భవన్‌లో ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ప్రకాశ్‌ మాదిగ, జైమాదిగ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షడు బెంజ్‌మెన్‌, మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌ మాదిగ, చర్మకారుల సంఘం అధ్యక్షుడు సుబ్బారావు, బేడ, బుడగ జంగాల రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరావు సమావేశమై మద్దతు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని