తొలిరోజు నామినేషన్ల సందడి
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు.
న్యూస్టుడే బృందం: ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. ప్రధాన పార్టీల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఒకరు నామినేషన్లు దాఖలు చేయగా కాకినాడ జిల్లా నుంచి ప్రధాన పార్టీల నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు.
నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందిస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్, చిత్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
- అభ్యర్థి పేరు: ఆదిరెడ్డి శ్రీనివాస్
- పార్టీ: తెదేపా
- విద్యార్హత: బీఈ
- కేసులు: మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి.
- చరాస్తి విలువ: రూ.8.69 కోట్లు
- స్థిరాస్తి విలువ: రూ.36.92 కోట్లు
- అప్పులు: రూ.13.17 కోట్లు
నియోజకవర్గం: గోపాలపురం
- అభ్యర్థి : మద్దిపాటి వెంకటరాజు,
- పార్టీ : తెదేపా (ఎన్డీయే కూటమి అభ్యర్థి)
- విద్యార్హతలు : ఎంఎస్సీ (కంప్యూటర్స్)
- కేసులు : తాడేపల్లిగూడెం, గోపాలపురం, దేవరపల్లి, పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రధానంగా కేసులు ప్రస్తావించారు.
- చరాస్తుల విలువ మొత్తం: భార్యాభర్తల ఆదాయం రూ.55,22,638, వార్షిక ఆదాయం రూ.22,45,595(2022-23)
- బంగారం : 50 గ్రాముల బంగారం (సుమారు రూ.3,20,000 విలువ చేసే బంగారం)
- స్థిరాస్తి విలువ : రూ.49,10,000
- అప్పులు : పలు బ్యాంకుల్లో, ఆర్థిక రుణ సంస్థల్లో అప్పులు రూ.56,63,484
నియోజకవర్గం: నిడదవోలు
- అభ్యర్థి: జి.శ్రీనివాస్ నాయుడు
- పార్టీ: వైకాపా
- విద్యార్హత: బీఈ, ఎంబీఏ
- క్రిమినల్ కేసులు: లేవు
- చరాస్తుల విలువ: జి.శ్రీనివాస్నాయుడుకు రూ.62,37,606 విలువైన 828 గ్రాముల బంగారం,
- 5 కేజీల వెండి ఉన్నాయి. భార్య సుమలత పేరున రూ.1,35,44,830 విలువైన 2,150 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. భార్య పేరు మీద 3 కార్లు ఉన్నాయి.
- స్థిరాస్తుల విలువ: చల్లా చింతలపూడిలో ఆయనకు 27.86 ఎకరాలు, భార్యకు 19.445 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
- రుణాలు: బాండ్లు, డిబెంచర్లు ఆయనకు రూ.4,51,01,415, అతని భార్యకు 7,16,80,500 ఉన్నాయి.
- ఫిక్స్డ్ డిపాజిట్లు: ఇద్దరి చేతి నగదు కలిపి రూ.12,38,812. రూ.12,29,772 (శ్రీనివాస్నాయుడు), రూ.3,30,078 (సుమలత). వివిధ పాలసీలు ఆయనకు 2,80,57,303, భార్యకు రూ.13,00,000లు ఉన్నాయి.
నియోజకవర్గం: కొవ్వూరు
- అభ్యర్థి : తలారి వెంకట్రావు
- పార్టీ : వైకాపా
- విద్యార్హత: ఈసీఈడీ (ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిప్లమో)
- క్రిమినల్ కేసులు : లేవు
- చరాస్తుల విలువ: రెండు కార్లు, 120 గ్రాముల బంగారం (రూ.8 లక్షలు), భార్య పేరున 640 గ్రాములు (రూ.42 లక్షలు)
- ఇద్దరు పిల్లలకు చెరొక 80 గ్రాముల బంగారం
- స్థిరాస్తులు: 2.46 ఎకరాలు, 83 చదరపు గజాలు, 420 చదరపు అడుగుల స్థలం, 65,340 చదరపు అడుగులు, రుణాలు: రూ.4.94 లక్షలు
- ఫిక్స్డ్ డిపాజిట్లు: రూ.2.95 లక్షలు, సేవింగ్స్ : రూ.63,075, జాయింట్ ఖాతాలో రూ.3.75 లక్షలు
- ఎన్నికల ఖాతా : రూ.5 లక్షలు
- భార్య పరంజ్యోతి సేవింగ్స్ ఖాతాలో : రూ.63 లక్షలు
నియోజకవర్గం: రామచంద్రపురం
- అభ్యర్థి: పిల్లి సూర్యప్రకాష్
- పార్టీ: వైకాపా
- విద్యార్హతలు: బి.ఇ
- కేసులు: క్రిమినల్ కేసులేమీ లేవు
- చరాస్తుల విలువ మొత్తం:
- రూ.42,66,302లు డిపాజిట్లు
- భార్య: పిల్లి దివ్యశ్రీ పేరున: రూ.33,92,237 డిపాజిట్లు,
- స్థిరాస్తి విలువ: హైదరాబాద్లో ప్లాట్, ఇళ్ల స్థలాలు, భార్య పేరున మాదాపూర్లో ప్లాట్, కృష్ణా జిల్లా బాపులపాడు, మొత్తం సుమారుగా రూ.2.13కోట్లు విలువ
- అప్పులు: రూ.25,51,077లు
తనయుడికి డమ్మీ అభ్యర్థిగా బోస్
రామచంద్రపురం నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేసిన పిల్లి సూర్యప్రకాష్కు డమ్మీ అభ్యర్థిగా తండ్రి పిల్లి సుభాష్చంద్రబోస్ నామపత్రాలను దాఖలు చేశారు. ఇతనికి చరాస్తుల విలువ మొత్తం: రూ.23,32,208, కియా కారు, స్థిరాస్తి విలువ: హసనబాదలో గృహం రూ.30లక్షలు, అప్పులు: కియా కారు రుణం ఇంకా రూ.5,13,255లు ఉన్నట్లు చూపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో ఎటు చూసినా మాఫియాలే: షర్మిల
[ 01-05-2024]
ఎటు చూసినా ల్యాండ్, ఇసుక మాఫియాలు రెచ్చిపోతున్నాయ్...రాజన్న రైతులను నెత్తిమీద పెట్టుకుంటే సీఎం జగన్మోహన్రెడ్డి రైతుల చేతికి చిప్ప ఇచ్చాడని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మాదిగ జాతి ద్రోహి జగన్
[ 01-05-2024]
మాదిగ జాతి ద్రోహి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. -
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల బరిలో 13 మంది
[ 01-05-2024]
పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఎన్నికల బరిలో 13 మంది నిలిచారు. ఆ వివరాలను ఆర్వో రామసుందర్రెడ్డి వెల్లడించారు. -
పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు
[ 01-05-2024]
కన్నతండ్రే కొడుకును హత్య చేశాడు.. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ మత్తుకు అలవాటు పడి, తమను వేధిస్తుండటం భరించలేక సహనం కోల్పోయి అతని ప్రాణాలు తీశాడు. -
గండాల దారులను గాలికొదిలేశారు!
[ 01-05-2024]
నిత్యం వందల వాహనాలు తిరిగే ఉమ్మడి జిల్లా ప్రధాన దారులివి. గుంతలతో ప్రయాణికులకు గండాలుగా మారాయి. -
అభాగ్యులపై పగ.. పంపిణీలో దగా
[ 01-05-2024]
ఎన్నికల వేళ పింఛను పంపిణీలో వైకాపా ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు లబ్ధిదారులకు తీవ్ర వేదన మిగులుస్తున్నాయి. -
మిల్లులో వేలు పెట్టారు.. కార్మికుల పొట్ట కొట్టారు
[ 01-05-2024]
రాజమహేంద్రవరం పేపరు మిల్లు.. ఆ పేరు వింటేనే కార్మికుల కళ్లలో ఆనందం. మనసునిండా సంతోషం. -
ఆగని అధికార పార్టీ ఆగడాలు
[ 01-05-2024]
ఎన్నికల సమయంలో కూడా ఇసుకాసురల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా వైకాపా నాయకులు గోదావరి నదీ గర్భాన్ని యంత్రాలతో ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. -
జగన్ దళితులను దగా చేశారు: గోరంట్ల
[ 01-05-2024]
అధికార పార్టీ దళితులను అన్ని విధాలుగా మోసం చేసిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. -
ఇచ్చినవే అమలుకాక.. కొత్తవి గుప్పించలేక..
[ 01-05-2024]
ముఖ్యమంత్రి జగన్ హామీలిచ్చి మడమ తిప్పేయడంలో ఆరితేరారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా గతంలో చేసిన బాసలు సైతం విస్మరించి మరికొన్ని ప్రకటించి వెళ్లిపోయేవారు. -
మండపేటలో వారాహి విజయభేరి సభ నేడు
[ 01-05-2024]
జనసేనాని పవన్కల్యాణ్ బుధవారం మండపేటలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అక్కడ వారాహి విజయభేరి బహిరంగ సభకు హాజరవుతారని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ, కూటమి ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. -
బరి.. గెలుపే గురి
[ 01-05-2024]
ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పార్లమెంట్ స్థానాల పరిధిలో పరిశీలిస్తే.. కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమలకు 15 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. -
భీమేశ్వరా.. భక్తుల బాధలు కనవా..?
[ 01-05-2024]
భగవానుగ్రహం కోసం ఆలయాలనికి వెళితే.. వివిధ రుసుముల పేరిట బాదుడు అధికమవుతోందని భీమేశ్వరస్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పేరు మార్పునకు ముద్రగడ సిద్ధంగా ఉండాలి
[ 01-05-2024]
త్వరలో జరగనున్న పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలవనున్నారని పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ముద్రగడను ఉద్దేశించి జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. -
బిల్లు.. ఇల్లు ఘొల్లు
[ 01-05-2024]
గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు మంజూరైన గృహాలకు బిల్లుల చెల్లింపులో అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా కక్ష పూరితంగా వ్యవహరించింది. -
పరారీలో అధికార పార్టీ నేతలు
[ 01-05-2024]
పిఠాపురంలో రూ.80 లక్షల పైచిలుకు అక్రమ మద్యం పట్టుబడిన కేసులో అసలు దొంగలైన వైకాపా నేతలు పరారీలో ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్