logo

సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం: డిఎస్పీ

సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పరిగి డీ…ఎస్పీ కరుణా సాగర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 09 May 2024 01:47 IST

దోమ, న్యూస్‌టుడే: సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పరిగి డీ…ఎస్పీ కరుణా సాగర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం దోమ మండలం బొంపల్లిలో కట్టడి.ముట్టడి కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు.సాంకేతికత ఉపయోగించి మోసాలు ఎక్కువ చేస్తున్నా రన్నారు. ఈ సందర్భంగా 75 వాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఆనంద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని