logo

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా

సమస్మాతక పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని వికారాబాద్‌ డీస్పీ శ్రీనివాస్‌రెడ్డి మోమిన్‌పేట సీఐ ఆంజనేయులు ఎస్సై అరవింద్‌లకు సూచించారు.

Published : 09 May 2024 01:48 IST

మోమిన్‌పేట: సమస్మాతక పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని వికారాబాద్‌ డీస్పీ శ్రీనివాస్‌రెడ్డి మోమిన్‌పేట సీఐ ఆంజనేయులు ఎస్సై అరవింద్‌లకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని మోమిన్‌పేట బాలికల ఉన్నత పాఠశాల, మోరంగపల్లి ఉన్నత పాఠశాలలోని కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు.

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: బషీరాబాద్‌ మండలంలో సమస్యలు లేని పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని ఎంపీడీఓ రాఘవులు పేర్కొన్నారు. బుధవారం ఆయన మంతన్‌గౌడ్‌, నవాంద్గీ, బషీరాబాద్‌, రెడ్డిఘనాపూర్‌ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. హెచ్‌ఎం హీర్యానాయక్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని