భద్రత పేరుతో ఆంక్షలు
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జనానికి ఇబ్బందులు
కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్టుడే: నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు కలెక్టరేట్ చుట్టూ ఉన్న గేట్లకు తాళాలు వేయించారు. కలెక్టరేట్ ఆవరణలో చివరన ఉండే ఖాదీ భవన్లోని చేనేత వస్త్ర దుకాణాలకు ముందున్న గేట్లకు తాళాలు వేయడంతో సదరు దుకాణాలకు వినియోగదారులు, వ్యాపారులు వెళ్లడం సమస్యగా ఉంది. ప్రధాన ద్వారం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. వివిధ అవసరాల నిమిత్తం వచ్చినవారిని అనుమతించలేదు. నామినేషన్ ప్రక్రియ కవరేజీకి వెళ్లిన మీడియా సభ్యులనూ వెనక్కి పంపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదోనిని అభివృద్ధి చేస్తాం
[ 01-05-2024]
ఆదోని పట్టణంలోని బుధవారం బీరప్ప స్వామి కళ్యాణమండపంలో కురువ కులస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 01-05-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కోడుమూరి తెదేపా అభ్యర్థి బి.దస్తగిరి పేర్కొన్నారు. -
తెదేపాతోనే గ్రామాల అభివృద్ధి
[ 01-05-2024]
గ్రామాలు అభివృద్ధి తెదేపా తోనే సాధ్యమని తెదేపా మండల నాయకులు కృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, నౌనే పాటి చౌదరి, ఎంపీటీసీలు నరసన్న, రహింతుల్లాలు అన్నారు. -
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు
[ 01-05-2024]
ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన పోలీసు హోంగార్డు తాను పనిచేస్తోన్న పోలీస్స్టేషన్లోనే రూ.5.6లక్షలు కాజేశాడు. -
తెదేపాలో చేరికలు
[ 01-05-2024]
కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. -
తెదేపా విజయానికి కలిసికట్టుగా పని చేయాలి
[ 01-05-2024]
ఆలూరు నియోజకవర్గంలో తెదేపా పార్టీ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేయాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. -
ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు
[ 01-05-2024]
ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సిల్వర్ జూబ్లీ హాల్ నందు ఆదోని-146 నియోజకవర్గానికి సంబంధించిన పీవో, ఏపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. -
వైభవంగా బంగారమ్మ ఉత్సవాలు
[ 01-05-2024]
దౌల్తాపురం గ్రామంలో బంగారమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే బంగారమ్మ అమ్మవారిని పూలతో అందంగా అలంకరించారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 01-05-2024]
తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆలూరు తెదేపా అభ్యర్థి వీరభద్ర గౌడ్ అన్నారు. -
సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి
[ 01-05-2024]
సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని పత్తికొండ తెదేపా అభ్యర్థి కేఈ. శ్యాంబాబు అన్నారు. -
సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు
[ 01-05-2024]
గోనెగండ్ల లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో, హమాలీ పంచాయతీ, కేవీసీఎస్ కార్మికులు మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
రైతాంగాన్ని ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలం
[ 01-05-2024]
తీవ్ర వర్షాభావం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. -
మంత్రాలయంలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 01-05-2024]
మంత్రాలయంలోని ఓల్డ్టౌన్లో ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి సోదరుడు ఎన్.రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మా నాన్నను గెలిపించండి..
[ 01-05-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి బుడ్డా రాజశేఖర్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని, ఆయన కుమార్తె బుడ్డా మేఘనారెడ్డి కోరారు. -
పింఛను‘దారి’ల కన్నీటి ప్రయాణం
[ 01-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో 1.40 లక్షల మంది పింఛనుదారులు ఉండగా తొంభై వేల మంది మండల కేంద్రం/ పట్టణానికి వెళ్లాల్సిందే. -
విజయోత్సవ ర్యాలీకి వస్తా
[ 01-05-2024]
సాధారణ ఎన్నికల అనంతరం నందికొట్కూరుకు మళ్లీ వస్తానని, విజయోత్సవ ర్యాలీ చేసుకుందామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. -
ప్రయాణ ప్రాంగణం పాలకుల నిర్లక్ష్యం
[ 01-05-2024]
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక.. ప్రజారవాణా సంస్థగా పేరు మార్చారు. ప్రయాణ ప్రాంగణాల్లో సమస్యలు తిష్టవేశాయి. తాగేందుకు నీరు లేదు.. ఫ్యానులు తిరగవు.. మరుగుదొడ్లు మూసివేసి ఉంటున్నాయి -
జగన్ జమానాలో ‘కూలి’న బతుకులు
[ 01-05-2024]
ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది.. జగన్ మాత్రం వారిపై కక్ష కట్టారు.. ఇసుక కొరత తీసుకొచ్చారు.. నిర్మాణ రంగం నిలిచిపోయింది.. -
అంకితభావంతో పనిచేయండి
[ 01-05-2024]
‘‘పార్టీ విజయానికి అంకితభావంతో పనిచేసేవారిని గుర్తించి అందలం ఎక్కిస్తాం. ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రాగానే పార్టీకి సేవలందించినవారికి సముచిత స్థానం ఇస్తాం’’ అని తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. -
అన్నదాత ఆకలి తీరేనా!
[ 01-05-2024]
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు రాయితీ భోజనంలో సర్కస్ ఫీట్లు తప్పడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రాయితీ భోజనం పెట్టాలనే సంకల్పంతో గత తెదేపా ప్రభుత్వం ఇస్కాన్ సహకారంతో మార్కెట్ యార్డుల్లో భోజన సేవలు అందుబాటులోకి తెచ్చింది. -
ఊరికి దూరం.. అసౌకర్యాల భారం
[ 01-05-2024]
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో ఉన్న రైల్వేస్టేషన్లలో సౌకర్యాలు కరవయ్యాయి. -
తెదేపా జెండా ఎగరేద్దాం
[ 01-05-2024]
ఆదోని పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి ఎన్డీయే పార్టీల నాయకులతో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు -
పర్యాటకం.. జగన్నాటకం
[ 01-05-2024]
నల్లమల్ల.. ఎర్రమల్ల కొండల ప్రాంతం.. నిత్యం శివనామస్మరణ.. నెమలి హొయలు పలికే ‘జల’తరంగాలు.. ఆదిమానవుడు నడిచిన నేల.. పర్యాటక పరంగా అభివృద్ధి చెందాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నిస్తేజంగా మారింది. -
కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయండి
[ 01-05-2024]
తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయం కోసం సమష్టిగా కృషిచేయాలని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి కోరారు. -
దద్దణాలను ఎండబెట్టిన అసమర్థ ఎమ్మెల్యే కాటసాని: బీసీ
[ 01-05-2024]
దద్దణాల చెరువును ఎండబెట్టిన అసమర్థ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అని బనగానపల్లి తెదేపా నేత బీసీ జనార్దన్రెడ్డి విమర్శించారు
తాజా వార్తలు (Latest News)
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM