logo

మంత్రాలయంలో తెదేపా ఎన్నికల ప్రచారం

మంత్రాలయంలోని ఓల్డ్‌టౌన్‌లో  ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి  సోదరుడు ఎన్.రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 01 May 2024 12:41 IST

మంత్రాలయం రూరల్‌ : మంత్రాలయంలోని ఓల్డ్‌టౌన్‌లో  ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి  సోదరుడు ఎన్.రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ఓటర్లకు వివరించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాఘవేంద్ర రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో మండలం కన్వీనర్ పన్నాగా వెంకటేష్ స్వామి, మాధవరం మాజీ సర్పంచ్ ఎన్. రఘునాథ్ రెడ్డి , తెదేపా యువనాయకులు ఎన్. రామకృష్ణ రెడ్డి నాయకులు రాజారెడ్డి,  తెదేపా, జనసేన, భాజపా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని