logo

నిందితుడు రిమాండ్‌కు తరలింపు

పత్తికొండ మండలంలో రెండు రోజుల క్రితం పుచ్చకాయల మాటకు చెందిన ఓబులేసు అనే వ్యక్తిపై కొడవలితో దాడి చేశారు.

Published : 08 May 2024 21:51 IST

పత్తికొండ: పత్తికొండ మండలంలో రెండు రోజుల క్రితం పుచ్చకాయల మాటకు చెందిన ఓబులేసు అనే వ్యక్తిపై కొడవలితో దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన ఘటనలో కాశీనాథ్ అలియాస్ సింహాద్రి అనే యువకుడిని బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు పత్తికొండ సీఐ మురళీమోహన్ తెలిపారు. అతని వద్ద నుంచి కొడవలిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని