logo

తెదేపా గెలిస్తే ఇంటి వద్దకే పింఛన్‌

తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటి వద్దకే వృద్ధులకు రూ.4,000 పెన్షన్, వికలాంగులకు రూ.6,000 పెన్షన్లు అందిస్తామని తెదేపా మండల కన్వీనర్ షేక్షావలి అన్నరు.

Updated : 10 May 2024 17:06 IST

చిప్పగిరి: తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటి వద్దకే వృద్ధులకు రూ.4,000 పెన్షన్, వికలాంగులకు రూ.6,000 పెన్షన్లు అందిస్తామని తెదేపా మండల కన్వీనర్ షేక్షావలి అన్నరు. సమన్వయకర్త రవితో కలిసి చిప్పగిరి మండలం నెమకల్ గ్రామంలో ఎన్నికల ప్రచారం  నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతులు నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో సన్నప్ప, బీమా, సుంకన్న, శేఖర్ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని