logo

మద్యం స్వాధీనం, కేసు నమోదు

మండలంలోని మాన్ దొడ్డి  గ్రామం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు.

Published : 28 Mar 2024 19:55 IST

రాజోలి: మండలంలోని మాన్ దొడ్డి  గ్రామం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. కర్నూలు జిల్లా సంగాల గ్రామానికి చెందిన బోయ రంగన్న మాన్ దొడ్డి  గ్రామానికి వచ్చి, వైన్ షాప్ నుంచి మద్యం కొనుగోలు చేసి అక్రమంగా నది మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. సమచారం అందుకొని దాడి చేసి అతడి నుంచి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని