logo

కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక

భారాసకి చెందిన పలువురు నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

Updated : 05 May 2024 11:59 IST

రాజోలి: భారాసకి చెందిన పలువురు నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఈ సందర్భంగా వారికి కండువా వేసి ఆహ్వానించారు. ఐజ మండలం వేణు సోంపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శివన్న, ముగొనిపల్లె చంద్రన్న గౌడ్, వారితో పాటు 50 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిని గెలిపిస్తాయని ఈ సందర్భంగా సంపత్ కుమార్ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని