Crime news: లోన్‌ యాప్‌ వేధింపులకు బీటెక్‌ విద్యార్థి బలి

లోన్‌ యాప్‌లో అప్పుతీసుకొని.. తిరిగి చెల్లించలేక వినీత్‌ అనే బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published : 27 Apr 2024 19:10 IST

సంగారెడ్డి: లోన్‌ యాప్‌లో అప్పుతీసుకొని.. తిరిగి చెల్లించలేక, వారి వేధింపులు తట్టుకోలేక వినీత్‌ అనే బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా  సదాశివపేటలో చోటు చేసుకుంది. రూ.25 లక్షలు అప్పుతీసుకున్న వినీత్‌.. క్రికెట్‌ బెట్టింగ్‌లో నష్టపోయాడు. అప్పు చెల్లించాలని యాప్‌ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని