logo

భారాస అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం

పేద ప్రజలకు భారాస వల్లే లాభం చేకూరుతుందని భారాస నాయకులు అన్నారు. 

Updated : 05 May 2024 13:51 IST

భువనగిరి: పేద ప్రజలకు భారాస వల్లే లాభం చేకూరుతుందని భారాస నాయకులు అన్నారు.  భువనగిరి లోకసభ నియోజకవర్గ భారాస అభ్యర్థి క్యామ మల్లేశం గెలుపును కాంక్షిస్తూ పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రజలు భారాసను అత్యధిక మెజారీటీతో గెలిపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని