logo

ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగ సంఘ నేతలు

జిల్లా జేఏసి ఛైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, టీఎన్‌జీఓ అధ్యక్షుడు డి.భగత్, ఉద్యోగ సంఘం నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated : 07 May 2024 15:54 IST

భువనగిరి: జిల్లా జేఏసి ఛైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, టీఎన్‌జీఓ అధ్యక్షుడు డి.భగత్, ఉద్యోగ సంఘం నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉద్యోగులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని వారు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈనెల 8 చివరి రోజు కావడంతో జిల్లా ఉద్యోగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలియజేసినారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని