24లోగా ఓటర్ల తుది జాబితా
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 20,53,397 మంది ఓటర్లుగా నమోదయ్యారని, ఈనెల 14తో నూతన ఓటు నమోదు గడువు ముగిసిందని తెలిపారు. ఓటు నమోదు కోసం వచ్చిన ఫారం-6, ఓట్ల బదిలీ కోసం వచ్చిన ఫారం-8 దరఖాస్తులను పరిష్కరించి ఈనెల 24లోగా తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ సంజనా సిన్హా, డీఆర్వో లవన్న, వైకాపా, తెదేపా, భాజపా, కాంగ్రెస్, సీపీఎం ప్రతినిధులు జి.నారాయణ, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, రసూల్, శ్రీనివాస్, బాలసుధాకర్, అజయ్కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, అధికారులు ఆషర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పథకాలు రద్దు.. కష్టాల పొద్దు
[ 01-05-2024]
అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం పట్టలేదు.. భవన నిర్మాణ కార్మికులకు అందే పథకాలు నిలిచిపోయాయి.. ప్రస్తుత ప్రభుత్వంలో కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. జీవనమే కష్టమైపోయిన వారిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.. -
విషాదం నింపిన ఈత సరదా.. ఇద్దరు యువకుల మృతి
[ 01-05-2024]
యువకుల ఈత సరదా ఆ కుటుంబంలో విషాదం నింపింది. పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకుల్లో ఇద్దరు మృతిచెందారు. -
సౌర నీటి పథకాలకు వైకాపా గ్రహణం
[ 01-05-2024]
మండలంలో పెద్దనాగంపల్లి, బోడసిద్ధాయపల్లి ఎస్టీకాలనీ, గోనువారిపల్లి, చింతోడు, నాగరాజుపల్లి ఎస్టీకాలనీ, రంగనాయుడుపల్లి ఎస్టీకాలనీ, వడ్లవారిపల్లి, నెమళ్లదిన్నె ఎస్టీకాలనీ, దేవమ్మచెరవు ఎస్టీకాలనీల్లో సౌరవిద్యుత్తు ఆధారంగా పనిచేసే నీటిపథకాలను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
జగజ్జంత్రి.. క్రీడలకు ఉరి
[ 01-05-2024]
పల్లెల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులపై జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించింది. వసతులు కల్పించకపోగా గత తెదేపా ప్రభుత్వంలో చేపట్టిన పనులు నిలిపేసింది. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభించిన స్టేడియాల పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు ఆపేసింది. -
జగనన్న ఆసుపత్రి ఏదీ?
[ 01-05-2024]
తీరప్రాంత ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి శ్రద్ధ కరవైంది. ఆసుపత్రి కట్టిస్తామని భారీగా నిధులు కేటాయించి ఊరించారు. ఐదేళ్లయినా అడుగులు పడకపోవడంపై జగనన్నా మా ఆరోగ్య పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
దుర్మార్గ పాలనకు చరమగీతం పాడదాం: తెదేపా
[ 01-05-2024]
రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేశారు. -
పండుటాకుల ఉసురు పోసుకుంటున్నారు!
[ 01-05-2024]
మే, జూన్ ఫించన్ నగదును వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పింఛన్ల సొమ్ము తీసుకునేందుకు కష్టాలు తప్పేలా లేదు. ఉలవపాడు మండలంలో మొత్తం 8603మందిలో 2147మందికి ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలి. -
నేడు రాష్ట్రాభివృద్ధిపై చర్చాగోష్ఠి
[ 01-05-2024]
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చాగోష్ఠి నిర్వహించనున్నట్లు సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రకటనలో తెలిపారు. -
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నపై కేసు నమోదు
[ 01-05-2024]
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. కొత్తూరులో ఎన్నికల ప్రచారంలో ప్రసన్న.. -
నోటాకు ఓటు వేయాలని వైకాపా నాయకుడి ప్రచారం
[ 01-05-2024]
మండల పరిధిలోని పడమటి కంభంపాడు గ్రామంలో వైకాపా సీˆనియర్ నేత, ఉప సర్పంచి దుగ్గిరెడ్డి రత్నారెడ్డి నోటాకు ఓటు వేయమని మంగళవారం ఇంటింటా ప్రచారం చేశారు. -
కాంగ్రెస్తోనే దేశానికి మేలు: కొప్పుల రాజు
[ 01-05-2024]
కాంగ్రెస్తోనే దేశానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థ్ధి కొప్పుల రాజు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ట్రంకురోడ్డులో ప్రదర్శన నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర