Inter: శుక్రవారం నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
కామారెడ్డి పట్టణం: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. 29 కేంద్రాల్లో 10511 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వార్షిక పరీక్షల్లో ప్రథమ, ద్వితీయంలో జిల్లాకు 35వ స్థానం దక్కింది. పడిపోయిన ఫలితాలు ఈ సారి జరిగే పరీక్షల్లో మెరుగయ్యేందుకు అధికారులు దృష్టి పెట్టారు. జిల్లాలో పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 29 మంది ముఖ్య పర్యవేక్షకులు, 29 మంది విభాగ పర్యవేక్షకులు, 4 సిట్టింగ్ స్వ్కాడ్లు, ఆరుగురు ఫ్లయింగ్ స్వ్కాడ్లు పరీక్షలను పర్యవేక్షిస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.కోట్ల విలువైన భూముల ఆక్రమణపై ఎమ్మెల్యే ఫిర్యాదు
[ 15-06-2024]
కామారెడ్డి ప్రాంతంలో వివిధ పనులపై విజిలెన్స్ కమిషనర్కు శనివారం ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఫిర్యాదు చేశారు. -
ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
[ 15-06-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
[ 15-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. -
ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
[ 15-06-2024]
మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్య మండల కాంగ్రెస్ నాయకులు శనివారం నిర్వహించారు. -
వీధి కుక్క దాడిలో నలుగురికి గాయాలు
[ 15-06-2024]
మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీ సమీపంలో ఏడేళ్ల బాలుడితో పాటు ముగ్గురు వ్యక్తులను పిచ్చి కుక్క కరిచి తీవ్రంగా గాయపరిచింది. -
నేతల పేర్లు మార్చని అధికారులు
[ 15-06-2024]
మండల ప్రజా పరిషత్కు సంబందించిన వైస్ ఎంపీపీ ఎన్నికలు మే 29న జరిగాయి. -
చల్లగా.. హాయిగా
[ 15-06-2024]
ఎండలు మండిపోవడంతో ఏసీ బస్సుల్లో వెళ్లేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు. డిపో1-లో 21 ఏసీ బస్సులున్నాయి. ప్రయాణికులకు మార్గమధ్యలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశాం. ఈ ఏడాది ఏసీ బస్సులు మంచి ఆదాయాన్ని సమకూర్చాయి. -
బకాయిలు చెల్లిస్తేనే బువ్వ
[ 15-06-2024]
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరుశాతం పెంపు, పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చారు. మధ్యాహ్న భోజనంతో పాటు గత విద్యా సంవత్సరం ఉదయం రాగిజావ అందించారు. -
సాగుతున్న పనులు.. ఎక్కువైన ఇబ్బందులు
[ 15-06-2024]
ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ నర్సింగ్ కళాశాల బాన్సువాడకు మంజూరైంది. ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి సభాపతిగా ఉన్న సమయంలో నాటి సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా మాట్లాడి 2021లో కళాశాలతో పాటు రూ.40 కోట్ల నిధులు భవనానికి మంజూరు చేయించారు. -
నిజామాబాద్ రెడ్క్రాస్కు అవార్డుల పంట
[ 15-06-2024]
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రెడ్క్రాస్ శాఖకు అవార్డుల పంట పండింది. ఈ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. -
పోలీసుల అదుపులో నిందితుడు!
[ 15-06-2024]
పట్టణంలోని రెండు పడక గదుల కాలనీలో వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 12న ఒంటరిగా ఉన్న ఉప్పరి సాయవ్వ (70)ని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. -
ఇసుకను తోడి.. హద్దులు మీరి
[ 15-06-2024]
బిచ్కుంద మండలం ఖద్గాం-శెట్లూర్ శివారులో ఆరు క్వారీలలో ఇసుక తవ్వకాలకు గత ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఆయా రీచ్లలో తవ్వకాలు చేసే గుత్తేదారుల కాలపరిమితి ముగిసింది. -
ఎనిమిదేళ్లకు తెరుచుకున్న బడి
[ 15-06-2024]
విద్యార్థులు రావడం లేదనే కారణంతో కామారెడ్డి గ్రామీణ మండలంలోని తిమ్మక్పల్లి(జి) ప్రాథమిక పాఠశాలను ఎనిమిదేళ్ల కిందట మూసివేశారు. ఇక్కడి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యుటేషన్లో ఇతర పాఠశాలకు కేటాయించారు. -
ఏది నిజం
[ 15-06-2024]
ప్రభుత్వ భూమి అంటూ కొందరు..పట్టా భూమి అంటూ మరి కొందరు వాదిస్తుండడంతో లింగంపేట మండలం రాంపూర్ శివారులోని 16పైకి3 సర్వే నంబర్లోని భూమిపై వివాదం నెలకొంది.వారం రోజుల కిందట ఈ భూముల యజమాని సొంత అవసరాల రీత్యా విక్రయించి కొనుగోలు చేసిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. -
దీర్ఘకాలిక రుణాలే అసలు సమస్య
[ 15-06-2024]
రాష్ట్రంలో ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఇప్పుడు అప్రతిష్ఠను మూటగట్టుకుంటోంది. గత పాలకవర్గాలు ఇష్టారీతిగా ఇచ్చిన దీర్ఘకాలిక రుణాలు ప్రస్తుతం బ్యాంకుకు గుదిబండగా మారాయి. వాటిని రికవరీ చేయడంలో యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలు అభాసుపాలవుతున్నాయి. -
ఇక విద్యుత్తుశాఖలో ప్రజావాణి
[ 15-06-2024]
విద్యుత్తుశాఖ సరికొత్తగా ప్రజావాణి కార్యక్రమం చేపట్టనుంది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషిచేస్తోంది. టీజీఎన్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమవారం విద్యుత్తు అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. -
ఫలించిన భాషాపండితుల పోరాటం
[ 15-06-2024]
ఉన్నత బడుల్లో 8, 9, 10 తరగతులకు బోధిస్తూ ఎస్జీటీలకు సమానమైన వేతనాన్ని పొందుతూ దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్న భాషా పండితుల కల ఎట్టకేలకు నెరవేరబోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
జూబ్లీహిల్స్లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్ధం.. డ్రైవర్ క్షేమం
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు
-
కేసీఆర్.. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా?: కేంద్ర మంత్రి బండి సంజయ్