logo

పట్టణ ప్రగతి నిధులు మంజూరు

పట్టణ ప్రగతి కింద పురపాలక సంఘాలకు నిధులు మంజూరయ్యాయి. జనవరికి గాను ఎస్‌ఎఫ్‌సీ, 15వ ఆర్థిక సంఘం కలిపి నగర పాలక సంస్థతో పాటు ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాలకు...

Published : 22 Jan 2022 03:30 IST

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: పట్టణ ప్రగతి కింద పురపాలక సంఘాలకు నిధులు మంజూరయ్యాయి. జనవరికి గాను ఎస్‌ఎఫ్‌సీ, 15వ ఆర్థిక సంఘం కలిపి నగర పాలక సంస్థతో పాటు ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాలకు రూ.4,42,31,023 నిధులు కేటాయించారు. వీటిని మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని