logo

తెలంగాణ తిరుమలలో నూతన సీఐ పూజలు

మండల కేంద్రం శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బాన్సువాడ గ్రామీణ నూతన సీఐ మురళి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ స్వామివారికి

Updated : 22 Jan 2022 17:36 IST

బీర్కూర్‌: మండల కేంద్రం శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బాన్సువాడ గ్రామీణ నూతన సీఐ మురళి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సీఐను సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, నర్సరాజు, ఆలయ కమిటీ మేనేజర్‌ విఠల్‌, ఆలయ ప్రధాన అర్చకులు నందకిషోర్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని